వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మూడో రోజు యాత్ర
08 Nov 2017 10:43 AM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి .. ప్రజా సంకల్ప యాత్ర మూడో రోజు షెడ్యూల్ ఇలా ఉంది. మూడోరోజు బుధవారం కమలాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. వేంపల్లి-ప్రొద్దుటూరు రోడ్డు మీదగా నీలతిమ్మాయపల్లి నుంచి మూడోరోజు యాత్రను ప్రారంభిస్తారు. మొత్తం 16.2 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్ర ఉరుటూరులో ముగియనుంది.కమలాపురం, నీలతిమ్మాయపల్లి, పలగిరి జంక్షన్ క్రాస్రోడ్డు, సంగమహేశ్వర టెంపుల్ జంక్షన్, సంగాలపల్లిలో భోజన విరామంతో పాటు విద్యార్థులు, ఉద్యోగులతో భేటీ, అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభం, గిరిరెడ్డిపల్లిలో సాయి బాబా ఆలయం సందర్శన, అయ్యవారిపల్లి, ఉరుటూరులో వైయస్ జగన్ రాత్రి బస చేస్తారు.