వస్తున్నాడొస్తున్నాడదికో..జగనన్న బంగారు పల్లకిలో..

వైయస్‌ జగన్‌పై పాటపాడిన మహిళ
విజయనగరంః వస్తున్నాడొస్తున్నాడదికో.. జగనన్న బంగారు పల్లకిలో అంటూ ఉత్తరాంధ్ర మండలికంలో లక్ష్మి అనే మహిళ పాడిన పాట ఆకట్టుకుంది. పింఛన్లు  ఇచ్చి ఆదుకునేందుకు, బాధల్లో ఉన్నవారికి వరాలు ఇచ్చేందుకు వైయస్‌ జగన్‌ వస్తున్నాడంటూ మాటలను పాటరూపంలో వ్యక్తపరిచింది.వైయస్‌ జగన్‌ను కలిసి ఆ పాటను వినిపించింది. 
Back to Top