కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
అర్హతలున్నా ఫించన్ రావడం లేదు....జననేతకు మహిళల మొర
19 Dec 2018 11:25 AM
శ్రీకాకుళం: అన్ని అర్హతలున్నా తమకు ఫించన్లు మంజూరు చేయడం
లేదంటూ జర్జంగి గ్రామానికి చెందిన మహిళలు ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్
రెడ్డికి ఫిర్యాదు చేశారు. పాదయాత్రగా తమ గ్రామానికి వచ్చిన జననేతను కలుసును తాము
ఎదుర్కుంటున్న ఇబ్బందులను వివరించారు. వారి సమస్యలన్నిటిని ఓపికగా ఉన్న వైయస్ జగన్
వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ ముందుకు
కదిలారు.