రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రారంభమైన 32 వ రోజు ప్రజాసంకల్పయాత్ర
11 Dec 2017 10:10 AM
అనంతపురం:
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 32 వ రోజు నాటి పాదయాత్రను ఉరవ కొండ నియోజకవర్గం లోని కూడేరు నుంచి కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉరవకొండ నియోజకవర్ల ప్రజలు పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంంతం చేస్తున్నారు. కూడేరు నుంచి రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపూరుకు జననేత చేరుకోనున్నారు. మధ్యాహ్నం వడ్డుపల్లి, మదిగూడ గ్రామాల్లో పాదయాత్ర జరుగుతుంది.