మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
బాబు వైఫల్యం వల్లే క్రాప్ హాలిడే
15 Apr 2018 6:24 PM
విజయవాడ: వ్యవసాయం పట్ల చంద్రబాబు వైఫల్యం కారణంగా క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని కృష్ణా జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా రైతులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్న పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మీరు సీఎం కావాలని, రాజన్న రాజ్యం తీసుకురావాలని రైతులు వైయస్ జగన్ను కోరారు.