మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ను కలిసిన ఏఎన్ఎంలు
01 Aug 2018 3:16 PM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఏఎన్ఎంలు, ఆయాలు, ఆశా వర్కర్లు వైయస్ జగన్ను కలిశారు. తమకు జీతాలు అరకొరగా ఉన్నాయని, ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్..వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.