<br/>తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 201వ రోజు షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ విడుదల చేశారు. గురువారం ఉదయం వైయస్ జగన్ అమలాపురం మండలంలోని బస ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు,అక్కడి నుంచి సింగరాయపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.