కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వెయ్యి కిలోమీటర్ల ఫైలాన్ ఆవిష్కరణ
29 Jan 2018 4:19 PM
నెల్లూరు: ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ నాయకులు అక్కడ వెయ్యి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. జననేతకు ఘన స్వాగతం పలికి, కాబోయే సీఎం జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.