వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మాట తప్పిన బాబుకు పాలించే అర్హత లేదు
31 Oct 2016 4:11 PM
విజయనగరం(కురుపాం))ప్రజలను వంచించడం చంద్రబాబు నైజమని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి విమర్శించారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈసందర్భంగా స్థానికులు తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఇంతవరకు గ్రామాల్లో బాబు ఒక్క సమస్య పరిష్కరించలేదని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ఇచ్చిన మాటపై నిబద్ధత, విశ్వాసం లేని చంద్రబాబుకు పాలించే అర్హత లేదన్నారు. ప్రజాసమస్యలు పట్టించుకోని ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.