ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
టీడీపీ నేతల దాష్టీకాలకు అంతే లేదు
25 Apr 2018 1:27 PM
హైదరాబాద్: బాబు హయాంలో రాష్ట్రంలో గంటకు ఓ అత్యాచారం జరుగుతుందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పద్మజారెడ్డి విమర్శించారు. పసిపిల్లలు, దివ్యాంగులపై టీడీపీ నేతల దాష్టికాలకు అంతు లేదన్నారు. ఏ ఘటనపై కూడా చంద్రబాబు స్పందించిన దాఖలాలు లేవని విమర్శించారు. మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.