రాజ్యసభలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు బుధవారం రాజ్యసభలో ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీలు డిమాండు చేశారు. ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు నిరసన తెలిపారు.  ఎంపీల ఆందోళనతో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. 
 
Back to Top