సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
రాజ్యసభలో వైయస్ఆర్సీపీ ఎంపీల ఆందోళన
12 Dec 2018 12:57 PM
న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలు బుధవారం రాజ్యసభలో ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీలు డిమాండు చేశారు. ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు నిరసన తెలిపారు. ఎంపీల ఆందోళనతో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.