రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్ రాజీ పడలేదు
06 Apr 2018 2:23 PM
ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏ నాడు కూడా రాజీ పడకుండా పోరాటం చేశారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఢిల్లీలో వైయస్ఆర్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజీపడ్డారన్నారు. వైయస్ జగన్ నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. హోదా సాధనకు ధర్నాలు, రాస్తారోకోలు, బంద్లు నిర్వహించారని, గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేశారని తెలిపారు.