వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పోలీసుల పహారాలో గ్రామ దర్శిని
11 Aug 2018 5:00 PM
– ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి
వైయస్ఆర్ జిల్లా: చంద్రబాబు మోసం చేయడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలకు భయపడి పోలీసుల పహారాలో గ్రామ దర్శిని కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్పారని హెచ్చరించారు.