నామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే
వైయస్ జగన్తోనే రాష్ట్ర ప్రజలకు న్యాయం
19 Nov 2018 11:12 AM
విజయనగరంః రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు ఎప్పుడు చరమగీతం పాడద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు.నందివాని వలస వద్ద తిత్లీ తుపానులో నష్టపోయిన అరటి రైతులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రజలందరూ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పింఛన్లు రాక వృద్ధులు,వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గృహా నిర్మాణంలో బిల్లులు కూడా మంజూరు అవ్వలేదన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వాసవ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు.