వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ల్యాండ్,సాండ్ మాఫియా టీడీపీ నేతల ఘనతే...
15 Dec 2018 3:20 PM
వైయస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం..
శ్రీకాకుళంః చంద్రబాబుకు దమ్ముంటే కూన రవికుమార్ అక్రమణలపై విచారణ జరిపించాలని వైయస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ల్యాండ్, సాండ్ మాఫియా చ్రరిత టీడీపీ నేతల ఘనతే అని అన్నారు. వెన్నెలవలసలో ట్రిపుల్ ఐటీకి 50 ఎకరాల స్థలం లేదన్న కూన రవి పూలసాగుకు 99 ఎకరాలకు ఎలా ప్రతిపాదన చేశారని ప్రశ్నించారు.ప్రభుత్వ విప్ కూన రవి వ్యాఖ్యలను ఆయన ఖండించారు.