రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
టీడీపీకి సీఐడీ తోక సంస్థ
18 Aug 2018 1:15 PM
– టీడీపీ ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడానికే సీఐడీతో విచారణ
–వైయస్ఆర్సీపీ గురజాల ఇన్చార్జ్ కాసు మహేష్రెడ్డి
గుంటూరు: అధికార తెలుగు దేశం పార్టీకి సీఐడీ తోక సంస్థగా మారిందని, అక్రమాల ఘనుడైన యరపతినేనికి క్లీన్ చిట్ ఇవ్వడానికే సీఐడీతో విచారణ చేయిస్తున్నారని వైయస్ఆర్సీపీ గురజాల నియోజకవర్గ ఇన్చార్జ్ కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. సీబీఐతో జరపాల్సిన విచారణను సీఐడీతో జరపడమేంటని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఏ ఎమ్మెల్యేనైనా విచారించిన ఘనత సీఐడీకి ఉందా అని నిలదీశారు. రూ.500 కోట్లు దోచిన ఈ స్కామ్ను సీబీఐతో విచారణ చేయించాలని, సరస్వతి భూములపై యరపతినేని ఆరోపణలు అవాస్తవమన్నారు. రూ.70 వేలు విలువైన భూములను అప్పట్లోనే రూ.2, 3 లక్షల చొప్పున కొన్నారని, త్వరలోనే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారని, స్థానికులకు ఉపాధి కల్పిస్తారన్నారు.