కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
హోదా సాధన జగనన్నతోనే సాధ్యం
30 Apr 2018 4:50 PM
విశాఖ: ఏపీకి ప్రత్యేక హోదా సాధన వైయస్ జగన్తోనే సాధ్యమని విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ దీక్షలో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. అదే ఢిల్లీని ఎదురించిన వీరుడు వైయస్ జగన్ అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేవరకు అందరం కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు.