వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బాధితులకు న్యాయం చేయాలి
31 Jul 2018 12:49 PM
కర్నూలు: నందికొట్కూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో షాపులు కొల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని వైయస్ఆర్సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండు చేశారు. ఈ మేరకు మంగళవారం బాధితులతో కలిసి స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.