రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
కరువు కనిపించడం లేదా?
08 Aug 2018 4:59 PM
గుంటూరు: రాష్ట్రంలో 400 మండలాల్లో రైతులు తీవ్ర కరువు పరిస్థితులతో అల్లాడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఒక పక్క కరువు ఉంటే దీన్ని అవకాశంగా తీసుకొని రైన్ గన్ల కోసం రూ.1600 కోట్లు దోచుకునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఇటీవల టీడీపీ మంత్రులు విఫరీతంగా ఫోటోలకు ఫోజులిస్తు ప్రజాధనాన్ని దోచుకునేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. టీడీపీ మంత్రి దేవినేని ఉమా ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల్లో సాగునీటి విస్తిర్ణం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు.