కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చంద్రబాబు పచ్చి అవకాశవాది..
01 Nov 2018 1:32 PM
తిరుపతిః చంద్రబాబు పచ్చి అవకాశవాది అని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.చంద్రబాబు కాంగ్రెస్తో చేతులు కలపటం స్వార్థమే కోసమే అని విమర్శించారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారన్నారు.ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి టీడీపీని బాబు లాక్కున్నారు. ఇప్పుడు టీడీపీని కాంగ్రెస్ను పాదాల కింద పెడుతున్నారన్నారు.రాహుల్ గాంధీని చంద్రబాబు కలవడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్తో చంద్రబాబుకు చాలా ఏళ్లుగా సంబంధాలున్నాయన్నారు. సోనియాతో కుమ్మక్కె జగన్పై అక్రమ కేసులు పెట్టించారన్నారు.జగన్కు లభిస్తున్న ఆదరణ చూసి బాబకు వెన్నులో చలి పుడుతోందన్నారు. అందుకే ఏ పార్టీతోనైనా కలిసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు.