మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అనర్హులుగా ప్రకటిస్తేనే అసెంబ్లీకి....?
26 Oct 2017 12:00 PM
హైదరాబాద్ః పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని..నలుగురు మంత్రులను బర్తరఫ్ చేయాలని వైయస్సార్సీపీ డిమాండ్ చేసింది. వారిపై అనర్హత వేటు వేశాకే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అప్పటివరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఏడాదిన్నర అయినా స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.