మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఇడుపులపాయలో 21న వైయస్ఆర్సీఎల్పీ భేటి
19 May 2014 3:46 PM
హైదరాబాద్:
వైయస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ విభాగం లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఈ నెల 21న ఇడుపులపాయలో నిర్వహించనున్నట్టు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ఆ ప్రకటన వెల్లడించింది. భవిష్యత్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యక్రమాలను కూడా ఈ భేటీలో చర్చిస్తారు.
వైయస్ఆర్ సీఎల్పీ సమావేశం అనంతరం ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ అవుతారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పార్టీ నాయకులు నివాళులు అర్పిస్తారు.