మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మహాధర్నా ప్రారంభం..జననేతకు జనం జేజేలు
04 Oct 2016 2:28 PM
అనంతపురంః ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా జననేతకు పార్టీనేతలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈనేపథ్యంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు వైయస్ జగన్ మహాధర్నా చేపట్టారు.
జననేతకు జనం జేజేలు పలికారు. జైజగన్ నినాదాలతో ధర్నా ప్రాంగణం హోరెత్తింది. ధర్నా వేదిక వద్దకు చేరుకున్న వైయస్ జగన్ తొలుత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతులతో కలిసి మహాధర్నాలో పాల్గొన్నారు. రైతులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైతులపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వైయస్ జగన్ ఎండగట్టనున్నారు.