రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
వైయస్ జగన్ను సన్మానించిన కాపు నేతలు
01 Aug 2018 12:30 PM
తూర్పు గోదావరి: కాపు రిజర్వేషన్లకు వైయస్ఆర్సీపీ మద్దతిస్తుందని వైయస్ జగన్ ఇచ్చిన హామీ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాపులకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తానన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కాపు నేతలు సన్మానించారు. కాపు కార్పొరేషన్ నిధులను రెట్టింపు చేస్తామని చెప్పడం సంతోషకరమని వారు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పిఠాపురంలో కాపు నాయకులు కన్నబాబు ఆధ్వర్యంలో పూల బొకే ఇచ్చి, శాలువాతో సన్మానించారు.