వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
గిరిజనులను ఆదుకోవాలి :వైఎస్ జగన్
04 Apr 2016 10:26 PM
గిరిజనులకు అధికంగా విద్యుత్ ఛార్జీలు విధించటంపై ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక బిల్లులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే గిరిజనుల విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కనుంపల్లి గ్రామవాసులు సోమవారం వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు. గిరిజనులైన తమకు వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గిరిజనులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇవ్వాల్సింది పోయి వేల రూపాయల్లో బిల్లులు చెల్లించాలంటే వారు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. అధిక విద్యుత్ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.