పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ఆయన్ను ఈస్థితిలో చూస్తే బాధేస్తోంది..!
12 Oct 2015 6:08 PM
గుంటూరుః
నిద్రాహారాలు మాని ఆరు రోజులుగా ప్రత్యేకహోదా కోసం నిరవధిక నిరాహారదీక్ష
చేస్తున్న తన భర్త వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యంపై భారతి ఆందోళన
చెందుతున్నారు. గంటగంటకు ఆరోగ్యం క్షీణిస్తుండడంపై వైఎస్ జగన్ సతీమణి
భారతి ఆందోళన వెలిబుచ్చారు. అదేవిధంగా జగన్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు
బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని తప్పుబట్టారు. జగన్ ను ఈ పరిస్థితుల్లో
చూస్తే బాధగా ఉందని భారతి ఆవేదన వ్యక్తం చేశారు.
నిద్రాహారాలు మాని ఆరు రోజులుగా ప్రత్యేకహోదా కోసం నిరవధిక నిరాహారదీక్ష
చేస్తున్న తన భర్త వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యంపై భారతి ఆందోళన
చెందుతున్నారు. గంటగంటకు ఆరోగ్యం క్షీణిస్తుండడంపై వైఎస్ జగన్ సతీమణి
భారతి ఆందోళన వెలిబుచ్చారు. అదేవిధంగా జగన్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు
బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని తప్పుబట్టారు. జగన్ ను ఈ పరిస్థితుల్లో
చూస్తే బాధగా ఉందని భారతి ఆవేదన వ్యక్తం చేశారు.
దీక్షా
ప్రాంగణం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. 'షుగర్ లెవెల్ కూడా 61కి
వచ్చేసింది. అది కనీసం 80 పైన ఉంటే మంచిదని చెబుతున్నారు. మంత్రులు వాళ్లేం
చేస్తారో అది మాట్లాడితే మంచిది గానీ, పక్కన వాళ్లను తప్పుపడితే ఎలా?
వైఎస్ జగన్ ఆరు రోజుల నుంచి ఏమీ తినడం లేదు. చాలా బాధగా ఉంది' అని వైఎస్
భారతి వాపోయారు.
ప్రాంగణం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. 'షుగర్ లెవెల్ కూడా 61కి
వచ్చేసింది. అది కనీసం 80 పైన ఉంటే మంచిదని చెబుతున్నారు. మంత్రులు వాళ్లేం
చేస్తారో అది మాట్లాడితే మంచిది గానీ, పక్కన వాళ్లను తప్పుపడితే ఎలా?
వైఎస్ జగన్ ఆరు రోజుల నుంచి ఏమీ తినడం లేదు. చాలా బాధగా ఉంది' అని వైఎస్
భారతి వాపోయారు.