కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
జలంతరకోట వద్ద ముగిసిన యాత్ర
02 Aug 2013 8:01 PM
పలాస 02 జూలై 2013
:దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం 228వ రోజు పాయాత్ర శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో ముగిసింది. శుక్రవారం ఆమె 19.3 కి.మీ. నడిచారు. పలాస నియోజకవర్గంలో జాతీయ రహదారి మీదుగా ఆమె పాదయాత్ర సాగింది. జలంతరకోట వద్ద ఆమె యాత్ర ముగిసింది. ఉదయం నడక యాత్ర ప్రారంభించింది మొదలు ఆమె దారిలో ఎదురైన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సాగారు.