కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మా పోరాటం కొనసాగుతుంది
30 Mar 2017 11:16 AM
ఏపీ అసెంబ్లీ: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై మా పోరాటం కొనసాగుతుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ.. ప్రశ్నా పత్రాల లీకేజీపై మూడు రోజులుగా ఆందోళన చేపడుతున్నా..ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వడం లేదని విమర్శించారు. మంత్రులు తప్పులు చేశారు కాబట్టే తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. మేం సభలో లేనప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, ఇప్పుడేందుకు చర్చకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. లీకేజీపై సీబీఐ విచారణ జరగాల్సిందే అని ఆమె పట్టుబట్టారు.