అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
నేతలతో విజయమ్మ సమావేశం
13 Jul 2013 12:33 PM
హైదరాబాద్ 13 జూలై 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పంచాయతీ ఎన్నికలపై శనివారం పార్టీ నేతలతో సమీక్షించారు. ఆసెంబ్లీ సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ ముఖ్యనేతలు ఇందులో పాల్గొన్నారు. పార్టీ ముఖ్య నేతల నుంచి ఫోన్ ద్వారా విజయమ్మ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేలా నేతలకు ఆమె దిశా నిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కీలక నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగియనుంది.