మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్న బాబు
25 May 2015 2:37 PM
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.... వీటి భర్తీ కోసం చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరులో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆయన నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగభృతి, స్కాలర్షిప్, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.... పథకాలను చంద్రబాబు మరిచిపోయారన్ని ఎద్దేవా చేశారు.