సీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం
వైయస్ఆర్ కాంగ్రెస్లో చేరిన వంద కుటుంబాలు
25 Apr 2013 11:46 AM
కొత్తగూడెం (ఖమ్మంజిల్లా) : కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీలోని తెలగరామవరం, మాలపల్లి, హోలితండాల నుంచి టిడిపి, సిపిఐ నుంచి వంద కుటుంబాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుడు, కొత్తగూడెం నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం వారంతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అంతకు ముందు గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో పాదయాత్ర చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ నాయకత్వం అండదండలు ఎళ్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణ అన్నారు. మే 1న కొత్తగూడెంలో శ్రీమతి షర్మిల పాదయాత్రలో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.