చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
'త్వరలో వైయస్ఆర్ కాంగ్రెస్ బీసీ గర్జన'
21 Dec 2012 6:58 PM
హైదరాబాద్:
మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మను కలిశారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్ నివాసానికి వెళ్ళి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో చేరిక సందర్భంగా నిర్వహించనున్న సభ గురించి ఆమెతో చర్చించినట్లు అనంతరం ఆయన విలేకరులకు చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ బీసీ గర్జన పేరుతో త్వరలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో సభను నిర్వహిస్తామని కాసాని వివరించారు.