వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జాతిపితకు వైయస్ఆర్ సీపీ ఘన నివాళి
02 Oct 2017 12:18 PM
హైదరాబాద్
: జాతిపిత మహాత్మగాంధీ, లాల్ బహదూర్ శాస్తీ్ర జయంతి వేడుకలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్తీ్ర చిత్రపటాల వద్ద పార్టీ సీనియర్ నేతలు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాప్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.