మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
తప్పు దిద్దుకొనే ఆలోచన లేని సర్కార్: శోభా
07 Sep 2012 3:20 AM
హైదరాబాద్, 7 సెప్టెంబర్ 2012: రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే తపన లేని కాంగ్రెస్ సర్కార్ కనీసం చేసిన తప్పును దిద్దుకోవాలన్న ఆలోచన కూడా చేయడంలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. కిరణ్ కుమార్రెడ్డి సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ను భారంగా పరిగణిస్తోందని ఆమె మండిపడ్డారు. ఫీజు రీయంబర్స్మెంట్పై ఆంక్షలు ఎత్తివేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు.