వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
స్వార్థం కోసం ఎందరినైనా బలిచేసే కాంగ్రెస్
30 May 2013 12:57 PM
విశాఖపట్నం, 30 మే 2013:
కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాల కోసం ఎంతమందినైనా బలి చేస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. సిబిఐని అడ్డుపెట్టుకుని, కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రాకుండా కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని కొణతాల రామకృష్ణ ఆరోపించారు. అనకాపల్లి రింగ్రోడ్డులో కొత్తగా నిర్మించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.