రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న వైయస్ఆర్సీపీ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్, భరతమాత చిత్రపటాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.