కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
హోదాపై బాబుకు అవగాహన లేదు
06 Oct 2017 11:57 AM
విజయవాడ: సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేక హోదాపై ఏ మాత్రం అవగాహన లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర యువత అంతా ప్రత్యేక హోదా వస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నారన్నారు. యువతీ, యువకుల కోరిక మేరకు ఈ నెల 10వ తేదీన అనంతపురంలో యువభేరీ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ యువభేరీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ పాల్గొంటారని చెప్పారు.