‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
విజయవాడ చేరుకున్న వైయస్ విజయమ్మ
27 Oct 2013 1:30 PM
హైదరాబాద్, 27 అక్టోబర్ 2013:
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆదివారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్పేట, తిరుమలగిరి, గౌరవరం, ముళ్లపాడులో ఆమె పర్యటిస్తారు. అనంతరం నందిగామ మండలం రాఘవాపురం, వీరులపాడు మండలం జగన్నాథపురం వెళతారు. అక్కడ భారీ వర్షాలు, వరదల వల్ల నిరాశ్రయులైన బాధితులతో శ్రీ విజయమ్మ స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకుంటారు. పంటలు దెబ్బతిన్న రైతులతో కూడా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతారు.