ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
విశాఖలో ముగిసిన షర్మిల పాదయాత్ర
08 Jul 2013 5:53 PM
విశాఖపట్నం 08 జూలై 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లా దాటి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా విద్యార్థులకోసం రూపొందించిన వెబ్సైట్ను ఆమె సోమవారం సాయంత్రం ప్రారంభించారు. 14 రోజులపాటు సాగిన యాత్రలో శ్రీమతి షర్మిల పది నియోజకవర్గాలలో పాదయాత్ర చేశారు. ఏడు బహిరంగ సభల్లో ఆమె ప్రసంగించారు. విజయనగరం జిల్లాలో ఆమె ఎనిమిది నియోజకవర్గాలలో పాదయాత్ర నిర్వహిస్తారు.