ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
విశాఖలో ముగిసిన షర్మిల పాదయాత్ర
08 Jul 2013 5:53 PM
విశాఖపట్నం 08 జూలై 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లా దాటి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా విద్యార్థులకోసం రూపొందించిన వెబ్సైట్ను ఆమె సోమవారం సాయంత్రం ప్రారంభించారు. 14 రోజులపాటు సాగిన యాత్రలో శ్రీమతి షర్మిల పది నియోజకవర్గాలలో పాదయాత్ర చేశారు. ఏడు బహిరంగ సభల్లో ఆమె ప్రసంగించారు. విజయనగరం జిల్లాలో ఆమె ఎనిమిది నియోజకవర్గాలలో పాదయాత్ర నిర్వహిస్తారు.