కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్కు ఆర్టీసీ ఉద్యోగుల సంఘీభావం
10 Dec 2018 12:19 PM
శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ ఉద్యోగులు వైయస్ జగన్ను కలిశారు. వైయస్ జగన్ పాదయాత్రకు ఆర్టీసీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. వైయస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు వైయస్ జగన్కు అపూర్వ ఆదరణ లభిస్తుందని, ప్రజలు వైయస్ జగన్కు తమ కష్టాలు తీర్చే నేతగా భావిస్తున్నారని పేర్కొన్నారు. వైయస్ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా వైయస్ జగన్ ఇదివరకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చారని ఆర్టీసీ నేతలు గుర్తు చేశారు. జననేత సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.