మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి రికార్డు మెజారిటీ
23 Jul 2013 7:55 PM
ఏలూరు, 23 జూలై 2013:
పశ్చిమ గోదావరి జిల్లా మాదేపల్లి పంచాయతీలోని 14 వార్డుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కె.పెంటపాడులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు చోడగిరి సత్యనారాయణ భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఆయన మొత్తం 1890 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.