రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
జిల్లాలో జరిగే ప్లీనరీ విజయవంతం చేద్దాం
27 Jun 2017 7:04 PM
సైదాపురం: ఈనెల 29వతేదీ నెల్లూరులో జరిగే ప్లీనరీ సదస్సుకు మండలంలోని ప్రజాప్రతినిధులు,నాయకులు హాజరుకావాలని మండల వైయస్సార్సీపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి కోరారు.మండల కేంద్రమైన సైదాపురంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా తప్పని సరిగా పాల్గొనాలని ఆయన కోరారు.