వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వెలుగోడు రిజర్వాయర్ను పరిశీలించిన వైయస్ఆర్ సీపీ నేతలు
03 Oct 2017 12:50 PM
కర్నూలు: బ్రహ్మసాగర్ రిజర్వాయర్కు 13 టీఎంసీల నీరు ఇవ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. వెలుగోడు రిజర్వాయర్ను ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, రఘునాథ్రెడ్డి, పార్టీ నేత బుడ్డా శేషారెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వెలుగోడు రిజర్వాయర్కు ప్రభుత్వం మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించాలన్నారు.