బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
కక్షసాధింపుతోనే ఇదంతా చేస్తున్నారు
16 Nov 2015 6:26 PM
వైఎస్సార్సీపీ
నేత పార్థసారధి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పార్టీ మీద, కొడాలి నాని
మీద వ్యక్తిగత కక్షతో చంద్రబాబు పోలీసుల్ని బెదిరించి అక్రమ కేసులు
బనాయించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్యం పాలన కొనసాగుతుందని
మండిపడ్డారు. అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి తలొగ్గి అప్రజాస్వామికంగా
వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
నేత పార్థసారధి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పార్టీ మీద, కొడాలి నాని
మీద వ్యక్తిగత కక్షతో చంద్రబాబు పోలీసుల్ని బెదిరించి అక్రమ కేసులు
బనాయించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్యం పాలన కొనసాగుతుందని
మండిపడ్డారు. అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి తలొగ్గి అప్రజాస్వామికంగా
వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఓ సివిల్
కేసుకు సంబంధించిన విషయంలో పోలీసులు తలదూర్చడమేంటని పార్థసారధి
ప్రశ్నించారు. కొడాలి నాని నడుపుతున్న బిల్డింగ్ విషయానికి సంబంధించి
ఎలాంటి కేసు లేకున్నా...కావాలనే పచ్చనేతలు కుట్రపన్ని అరెస్ట్ చేశారన్నారు.
అరెస్ట్ కు కారణం తెలపకుండానే కనీసం గౌరవశాసనసభ్యుడని కూడా చూడకుండా
పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు.
కేసుకు సంబంధించిన విషయంలో పోలీసులు తలదూర్చడమేంటని పార్థసారధి
ప్రశ్నించారు. కొడాలి నాని నడుపుతున్న బిల్డింగ్ విషయానికి సంబంధించి
ఎలాంటి కేసు లేకున్నా...కావాలనే పచ్చనేతలు కుట్రపన్ని అరెస్ట్ చేశారన్నారు.
అరెస్ట్ కు కారణం తెలపకుండానే కనీసం గౌరవశాసనసభ్యుడని కూడా చూడకుండా
పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు.
144
సెక్షన్ విధించి మరీ అక్కడకు వచ్చిన వారందరినీ అరెస్ట్ చేశారని పార్థసారధి
ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ దుశ్చర్యను వైఎస్సార్సీపీ తీవ్రంగా
ఖండిస్తుందన్నారు. లీగల్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఆలోచన చేస్తామని
పార్థసారధి తెలిపారు. పోలీసు సిబ్బందిని మోహరించిన తీరుపట్ల విచారించి
దోషుల్ని బాధ్యుల్ని చేసి కఠినంగా శిక్షించాలని డీజీపీని డిమాండ్ చేశారు.
సెక్షన్ విధించి మరీ అక్కడకు వచ్చిన వారందరినీ అరెస్ట్ చేశారని పార్థసారధి
ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ దుశ్చర్యను వైఎస్సార్సీపీ తీవ్రంగా
ఖండిస్తుందన్నారు. లీగల్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఆలోచన చేస్తామని
పార్థసారధి తెలిపారు. పోలీసు సిబ్బందిని మోహరించిన తీరుపట్ల విచారించి
దోషుల్ని బాధ్యుల్ని చేసి కఠినంగా శిక్షించాలని డీజీపీని డిమాండ్ చేశారు.