అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ప్రజాసంకల్పం విజయాన్ని కాంక్షిస్తూ చిలుకూరుకు పాదయాత్ర
29 Oct 2017 6:08 PM
హైదరాబాద్ : వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పార్టీ ఐటీ విభాగం , తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వ ర్యంలో పార్టీ నాయకులు చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఆదివారం ఉదయం పార్టీ కేంద్రకార్యాలయం వద్ద ఈ పాదయాత్రను ఎంపి విజయసాయిరెడ్డి ప్రారంభించారు.
హైదరాబాద్లోని పార్టీ కేంద్రకార్యాలయం నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆలయంలో 101 కొబ్బరికాయలుకొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లా మధుసూదన్, కొండా రాఘవరెడ్డి సహా పలువురు ఐటీ వింగ్ సభ్యులు పాల్గొన్నారు.