మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నేటి నుంచి విజయమ్మ దీక్ష
05 Sep 2012 12:17 AM
హైదరాబాద్: విద్యార్థి లోకానికి మేలు చేసే ఫీజు రీయింబర్సుమెంట్ పథకంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి దీక్షకు పూనుకుంటోంది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం ఉదయం 10గంటల ప్రాంతంలో దీక్ష ప్రారంభిస్తారు. ఏడాది క్రితం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు దీక్ష చేసిన ఇందిరా పార్కు వద్దే విజయమ్మ గురు, శుక్రవారాలలో దీక్షకు కూర్చుంటారు. ఫీజు పోరుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభించింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు విజ్ఙప్తి చేశారు. విద్యార్థులు లక్షలాదిగా తరలిరావాలని కోరుతున్నారు. ఫీజు రీయింబర్సుమెంటుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.