చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మంచినీటి సమస్యపై హెచ్ఆర్సీసీకి ఫిర్యాదు
18 Apr 2013 3:27 PM
హైదరాబాద్, 18 ఏప్రిల్ 2013:
రాష్ట్రంలోని మంచినీటి సమస్యను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఒక ఫిర్యాదును అందజేశారు. మంచినీటి సమస్యపై సీఎం ఒక్క సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ ఈ నెల 29లోపు నివేదికి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.