ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు వైయ‌స్ జ‌గ‌న్‌ నివాళులు 

తాడేప‌ల్లి: త‌న గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

Back to Top