తాడేపల్లి: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చి.. ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏడాదిగా ఆ హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున వైయస్ఆర్సీపీ ఉద్యమబాట పట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’(Vennupotu Dinam)గా పాటించాలని నిర్ణయించి నిరసనలకు దిగింది. 👉చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు కూటమి ప్రభుత్వత్వానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఆందోళన వెన్నుపోటు దినంలో పాల్గొంటున్న వైయస్ఆర్సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందని ప్రజాగ్రహం చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నినాదాలు 👉తిరుపతి జిల్లా : నేడు వైయస్ఆర్సీపీ వెన్నుపోటు దినం పిలుపు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ప్రజలను వెన్నుపోటు పొడిచారు చంద్రబాబునాయుడు. చంద్రబాబునాయుడు చేసిన మోసాలపై ఆర్డీఓ కి అర్జీ ఇచ్చిన మాజీ మంత్రి రోజా. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచెయ్యాలి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది. విద్యార్థులను, మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంద్రప్రదేశ్గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదు పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదు పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం భూమన కరుణాకరరెడ్డి కామెంట్స్.. తిరుపతి,చిత్తూరు జిల్లాలు అధ్యక్షుడు కామెంట్స్.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలో ప్రజలు పాల్గొంటున్నారు ఈ ప్రభుత్వం పై ప్రజలు పూరిస్తున్న మొదటి శంఖారావం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటాం మాపై తప్పుడు కేసులు పెట్టినా ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటాం ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, అమ్మకు వందనం, నిరుద్యోగులకు 3వేల రూపాయలు ఇవ్వలేదు ఏడాది కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారు 2666 పై కక్ష్య సాధింపు చర్యలు చేశారు, 796 హత్య ప్రయత్నం చేశారు, 380 మందిని అరెస్ట్ చేయించారు అక్కచెల్లెమ్మలు తో ఈరోజు నుంచి పోరాటాలు ప్రారంభం అయ్యాయి తిరుపతి లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేస్తాం , వారికి అండగా నిలుస్తాము డాక్టర్ శిరీష, మేయర్ కామెంట్స్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో బాగం వెన్నుపోటు దినోత్సవం లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు, సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు, ఈరోజు కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసింది భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,కామెంట్స్ ఈరోజు తిరుపతి లో ఈ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు రాష్ట్రంలో మొదటిగా ప్రభుత్వం పై గళం విప్పిన నియోజకవ వర్గం తిరుపతి బాధ్యతయుతమైన ప్రభుత్వం గా ఈ కూటమి ప్రభుత్వం పై పోరాటాలు చేస్తూనే ఉంటాం 👉పశ్చిమగోదావరి జిల్లా: వైఎస్ జగన్ పిలుపు మేరకు భాగంగా తణుకులో వెన్నుపోటు దినం మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న వైయస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జీ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి గాంధీ బొమ్మల సెంటర్ మీదుగా తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్కు వినతిపత్రం వెన్నుపోటు దినం ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఎస్ఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేవర్మ, రాష్ట్ర మహిళా కార్యదర్శిప్రధాన కార్యదర్శి కర్ర జయ సరిత, పట్టణ అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, వైసీపీ శ్రేణులు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం అంబేద్కర్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొని వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు 👉డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా: రావులపాలెంలో వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఆగ్రహం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవటాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినం పేరిట పెద్ద ఎత్తున నిరసన పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు రావులపాలెం పార్టీ కార్యాలయం నుంచి రావులపాడు జంక్షన్ మీదుగా ఎమ్మార్వో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ .. 👉ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోవైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం వైయస్ఆర్సీపీ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న నాలుగు మండలాల పార్టీ శ్రేణులు.. బొసబొమ్మ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సర్కిల్ కార్యాలయం వైఎస్సార్ విగ్రహానికి నల్లగట్ల స్వామిదాస్ నివాళులు చంద్రబాబు పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు 👉అనకాపల్లి జిల్లా: అనకాపల్లిలో ప్రారంభమైన వెన్నుపోటు దినం కార్యక్రమం పాల్గొన్న అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైయస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు 👉విశాఖ .. ఈస్ట్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెన్నుపోటు దినం గురజాడ కళాక్షేత్రం నుంచి జిల్లా పరిషత్ వరకు నిరసన కార్యక్రమం ఈస్ట్ ఇంచార్జి మళ్లీ అప్పారావు భారీ ఎత్తున పాల్గొన్న వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు 👉గుంటూరు: గుంటూరు కలెక్టరేట్ ఎదుట వైయస్ఆర్సీపీ వెన్నుపోటు దినం పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోతన మహేష్ ,గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు 👉విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం భారీ ర్యాలీ నిర్వహించిన వై ఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 👉గన్నవరం ఎమ్మార్వో ఆఫీస్ ముందు బైటాయించి నిరసన తెలుపుతున్న పేర్ని నాని ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారు జగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారు జగన్ చెప్పిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు ఉచిత బస్సు తుస్సు మంది సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు రోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయి పనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదు పథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉంది రూపాయి లేదని చెపుతారు లోకేష్ పవన్ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు లోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడనైకి ప్రజల సొమ్ముతో తిరుగుతాడు అమ్మ ఓడికి ఇవ్వలేదు ఒక్కరు నోరు మెదపరు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారు చికెన్లో కూడా కమిషన్ అడుగుతారు Mla లు MLC లు బ్రాందీ యాపరంలో మునిగి తెలుతున్నారు ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారు దేవుడి ఆస్తిని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారు అన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులకు మాత్రమే అంటున్నారు మోడీని, మోడీ భార్యని తిట్టి. మోడీకి చంద్రబాబు, పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలి గన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చకు రమంటే పారిపోయాడు వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు 2019లో పట్టాలు దొంగపట్టాలను ఇప్పుడు చంద్రబాబుకి గుర్తుకు వచ్చింది తప్పు ఉంటే MROని జైల్లో వేయాలని వంశీపై తప్పుడు కేసు పెట్టాడు ఆస్తి తగదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు వంశీ పై 11 కేసులు పెట్టారు మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు.. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది 👉ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభమైన వెన్నుపోటు దినం మైలవరం పట్టణంలో మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం భారీగా హాజరైన కార్యకర్తలు అభిమానులు నాయకులు కూటమి పాలనను నిరసిస్తూ నినాదాలు దేవినేని అవినాష్ కామెంట్స్ వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం ర్యాలీలు నిర్వహించాం ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు,వైసీపీ కార్యకర్తలు పాల్గొని తమ నిరసన తెలియచేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,, చేసిన మోసాలను తెలుపుతూ నేడు తూర్పు నియోజకవర్గ సర్కిల్ -III కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ బి.యస్.ఆర్.కె ప్రసాద్ కి మెమోరాండం ఇచ్చాం ..జగన్ కన్నా మంచి పరిపాలన చేస్తామని నమ్మించి మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపట్టాం..రామారావు కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు..అదే వెన్నుపోటును నేడు ప్రజలకు పొడిచారు.. అందుకనే ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్ వద్ద నుంచి నిరసన ప్రారంభించాం..హామీలు అమలు చేయటానికి నాది బాధ్యత అని చెప్పి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ప్రజలకు బాండ్ పేపర్లు ఇచ్చారు..ఆ బాండ్ పేపర్లు ఏమి చేయాలి ఎక్కడ పెట్టుకోవాలి అని ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని ప్రజలు ప్రశ్నస్తున్నారు..చంద్రబాబు చేసిన మోసం అర్థమయ్యి జగన్ ను ఎందుకు ఓడించామని బాధపడుతున్నారు..మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా జగన్ ను మళ్లీ ఎప్పుడు గెలిపించుకుందామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇంటిదగ్గరకు వచ్చి రేషన్ అందించే వాహనాలను తీసివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు..సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండూ లేవు..సంవత్సర కాలంగా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప రాష్ట్రంలో ఏమి జరగలేదు..ఐఏఎస్, ఐపీఎస్ లు అనే తేడా లేకుండా అందరిపై కక్ష సాధింపూ చర్యలకు దిగుతున్నారు..చేసిన మోసాలపై మెమోరాండం ఇద్దామని వస్తె ఎమ్మార్వో సెలవు పెట్టి వెళ్ళిపోయాడు..రాబోయే కాలంలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే..తప్పు చేసిన ఏ అధికారిని నాయకుడిని వదిలేది లేదు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 👉అనంతపురం: చంద్రబాబు మోసాలపై ఉరవకొండలో వెన్నుపోటు దినం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉరగాద్రి ఫంక్షన్ హాల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన. 👉అనంతపురం: రాయదుర్గంలో వెన్నుపోటు దినం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమం వినాయక సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన 👉గన్నవరం వైఎస్సార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని వెన్నుపోటు కార్యక్రమానికి భారీగా హాజరైన వైయస్ఆర్సీపీ కార్యకర్తలు వైయస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్కు ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు 👉విశాఖ: పశ్చిమ నియోజకవర్గంలో వెన్నుపోటు నిరసన గాజువాక డిపో వద్ద వైయస్ఆర్సీపీ కార్యకర్తలు,నాయకులు సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ 👉కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ.. పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు సబ్ కలెక్టర్కు మెమోరాండం అందజేత 👉అన్నమయ్య జిల్లా: రాజంపేటలో పెద్ద ఎత్తున వెన్నుపోటు దినం వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూటమి పాలనపై నిరసనగా విశేషంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, పట్టణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలో ప్రజలు పాల్గొంటున్నారు 👉తిరుపతి: ఈ ప్రభుత్వంపై ప్రజలు పూరిస్తున్న మొదటి శంఖారావం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటాం మాపై తప్పుడు కేసులు పెట్టినా ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటాం ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, అమ్మకు వందనం, నిరుద్యోగులకు 3వేల రూపాయలు ఇవ్వలేదు ఏడాది కాలంలో పార్టీ నాయకులపై 2666 పై కక్ష్య సాధింపు చర్యలు చేశారు 796 మందిపై హత్య ప్రయత్నం చేశారు 380 మందిని అరెస్ట్ చేయించారు అక్క చెల్లెమ్మలు తో ఈరోజు నుంచి పోరాటాలు ప్రారంభం అయ్యాయి తిరుపతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేస్తాం , వారికి అండగా నిలుస్తాము డాక్టర్ శిరీష, మేయర్ కామెంట్స్ వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు ఈరోజు కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసింది భూమన అభినయ్ రెడ్డి ఈరోజు తిరుపతి లో ఈ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు రాష్ట్రంలో మొదటిగా ప్రభుత్వంపై గళం విప్పిన నియోజకవర్గం తిరుపతి కూటమి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉంటాం 👉శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండలో చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం కార్యక్రమం మాజీమంత్రి, జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ. నిరసన ప్రదర్శన. 👉వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో.. పులివెందులలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలు వెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగం ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు గత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసింది బాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష 55000 కోట్లు అప్పు చేసింది ఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదు మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10% పనులను ఈ ప్రభుత్వం చేయలేదు 👉అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం మండల కేంద్రంలో చంద్రబాబు మోసాల పై మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ విన్సెంనెట్ పెరర్ విగ్రహం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన 👉అనంతపురం గుంతకల్లులో చంద్రబాబు మోసాలపై గుంతకల్లులో వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన. పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి. 👉శ్రీ సత్య సాయి జిల్లాలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి వైఎస్ఆర్సిపీ నేతలు వెన్నపూస రవీందర్ రెడ్డి, పూల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన 👉వైఎస్సార్ జిల్లాలో.. వైఎస్సార్ పార్టీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటు దినం ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న వైఎస్సార్ పార్టీ అభిమానులు ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ నుండి మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీ మునిసిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వనున్న మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు 👉శ్రీ సత్యసాయి జిల్లా: చంద్రబాబు మోసాలపై పుట్టపర్తి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ వెన్నుపోటు దినం - ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికోదిలేసి - చంద్రబాబు చేసిన మోసాలు, ఆరాచకాలు, అన్యాయాలపై వై.యస్.ఆర్.సీ.పీ " వెన్నుపోటు దినోత్సవ నిరసన ర్యాలీ* చేసి అనంతరం బహిరంగ సమావేశంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను అబద్దపు హామీలను ప్రశ్నించిన కేతిరెడ్డి. 👉అనంతపురంలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, అనంతపురం నగరంలోని చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ దాకా నిరసన ప్రదర్శన పుంగనూరు..... కూటమి ప్రభుత్వ వంచనను ఎండగడుతూ పుంగనూరు లో భారీగా వెన్నుపోటు దినం ర్యాలీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీకి తరలి వచ్చిన ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు బస్టాండ్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ.... ముందుగా శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, అనంతరం శ్రీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..... ప్రజలను వంచించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది అయ్యింది మోసపు హామీలతో ప్రజలను కూటమి నాయకులు వెన్నుపోటు పొడిచి నేటికి ఏడాది ఈ ఏడాది కాలంలో లా అండ్ ఆర్డర్ దిగజారింది... 390 మంది హత్యకు గురయ్యారు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై 2466 అక్రమ కేసులు బనాయించి 500 మందిని జైలుకు పంపారు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులు పై అక్రమ కేసులు పెట్టారు దళిత నేతలను సైతం అనేక ఇబ్బందులకు గురించేస్తున్నారు ఎన్నడు లేని విధంగా ఐపీఎస్ అధికారులు పై కూడా కేసులు పెడుతున్న పరిస్థితి ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం ఆధారంగా నడుస్తుంది అవినీతి విషయంలో ఇసుక, మద్యం, మైనింగ్ అంటూ అన్ని విధాల దోచుకుంటున్నారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పారదర్శకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనసాగించలేని పరిస్థితి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయో కూటమి నాయకులకు తెలియాలి రాష్ట్రంలో వేల కోట్లు అప్పులు చేస్తూ ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేశారు అనేది కూడా చెప్పలేకపోతున్నారు వీరికి మాత్రం ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి కి, లోకేష్ కు తలా ఒక హెలికాఫ్టర్, విమానం ఏర్పాటు చేసుకున్నారు విద్యా రంగం పరిస్థితి అయోమయంగా మారింది. లోకేష్ వారంలో టెన్త్ ఫలితాలు అని చెప్పి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్దుకృష్ణమ నాయుడు చిన్న తప్పు చేస్తే చంద్రబాబు ఒత్తిడి చేసి ఆయన్ను రాజీనామా చేయించారు మరి ఈరోజు అనేక మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న లోకేష్ ను చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించలేదు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశాం... మళ్ళీ శ్రీ వైఎస్ జగన్ ఆధ్వర్యంలో చేసుకున్న ఒప్పందాలకు నేడు మీరు పునాదులు వేసుకుంటున్నారు దావోస్ కి వెళ్ళి చంద్రబాబు, లోకేష్ ఒక్క పైసా పెట్టుబడి అయినా తెచ్చారా ? కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు లేకపోగా... దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు తొలగించారు 2.60 లక్షల మంది వాలంటీర్లకు 10 వేలు రూపాయలు జీతం పెంచుతాం అన్నారు... అధికారంలో వచ్చిన వారానికి వారి ఉద్యోగాలు తొలగించారు ఇక ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు అదే దుస్థితి. పీఆర్సీ, ఐఆర్, సిపిఎస్, మొదటి తారీకున జీతాలు ఏమయ్యాయి ? 👉తిరుపతి, సత్యనారాయణపురంలో.. సత్యనారాయణ పురం సర్కిల్ నుంచి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో వెన్నుపోటు దినోత్సవం నిరసన ర్యాలీ కార్యక్రమం. పాల్గొన్న భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పండగ కాదు ఈ ప్రభుత్వం సుద్ద దండగ - తిరుపతి ఎంపీ సర్వేపల్లి నియోజకవర్గం వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు మిథున్ రెడ్డి, మద్దిల గురుమూర్తి కూటమి ప్రభుత్వం మోస పూరిత హామీలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతో సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ, మిథున్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితతో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వెంకటాచలం సర్వేపల్లి రోడ్డు నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమ అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రజలకు మోస పూరిత హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఈరోజు ప్రజలకు పండగ దినమని కూటమి నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఏద్దేవా చేశారు. ఇది పండగ చేసే ప్రభుత్వం కాదని సుద్ద దండగ ప్రభుత్వం అని ప్రజలు అనుకొంటున్నారని ఎంపీ అన్నారు. కూటమి ఇచ్చిన మోసపూరిత హామీలు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని దావానంలా దహిస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అక్రమ కేసులతో వైసీపీ కార్యకర్తలని, నాయకులని వేదిస్తున్నారని, ఇలాంటి ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రభుత్వ వైఫల్యలపై ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఈ సందర్బంగా తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా.. కడప లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ.. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ.. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో గంగారావు కు వినతిపత్రం అందజేసిన నాయకులు.. కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు. పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం,పీఏసీ సభ్యుడు అంజద్ భాష, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి... 👉విజయనగరం జిల్లా, బొబ్బిలిలో.. బొబ్బిలి వైయస్సార్సీపి ఆద్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ. అబద్దపు హామీల కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ నిరసన. హాజరైన మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు. 👉అనకాపల్లి. నర్సీపట్నం వెన్నుపోటు కార్యక్రమంనకు ఆటంకాలు పెడుతున్న కూటమి ప్రభుత్వం. నర్సీపట్నం లో నిరసనకు బైక్ ర్యాలీ కి నెల రోజులముందు దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్. నిన్నటి వరకు సమాధానం చెప్పని పోలీస్. నిన్న సాయంత్రం బైక్లతో కాకుండా పాదయాత్ర కు మాత్రమే అనుమతి అంటూ నోటీసులు ఇచ్చిన పోలీస్. ర్యాలీ కి వస్తున్న ప్రజలపై కేసులు రాస్తూ భయాందోళన కలిగిస్తున్న పోలీసులు. 👉అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అనంతపురం జిల్లాలో వైయస్ఆర్సీపీ వెన్నుపోటు దినం చంద్రబాబు సర్కార్ మోసాలపై యాడికిలో నిరసన కార్యక్రమం ఏర్పాట్లు ఏర్పాట్లు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్రమత్తమైన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి హైకోర్టు అనుమతి అయినా, అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం 👉విజయనగరం జిల్లా: శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ నిరసనలు కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వైయస్ఆర్సీపీ నిరసనలు చీపురుపల్లిలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం పాల్గొననున్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆర్బీఐ సెక్యురిటీల వేలం ద్వారా అప్పుల సమీకరణ చంద్రబాబు సీఎం అయ్యాక రికార్డ్ స్థాయిలో అప్పులు ఇప్పటివరకు లక్ష 51 వేల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన ప్రభుత్వం ఏపీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు నమ్మించి.. నట్టేట ముంచిన బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సహా 143 హామీలను తుంగలో తొక్కిన సీఎం చంద్రబాబు ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో నాడు ఇంటింటా బాండ్లు పంపిణీ ఏడాదిలో రూ.1,51,604 కోట్లు అప్పు చేసినా ఒక్క హామీ అమలు చేయని సర్కారు హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్బుక్ కుట్రలతో నొక్కేస్తున్న వైనం టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై వైయస్ఆర్సీపీ ఉద్యమబాట ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్ జగన్ పిలుపు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు తక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ కలెక్టర్లకు, అధికారులకు ఆ హామీల డిమాండ్ పత్రాలు ఇవ్వనున్న నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ రామ్ గారి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న పోలీసులు తూర్పు గోదావరి జిల్లా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు .వై.యస్ జగన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి ,మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ గారి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న పోలీసులు మాజీ మంత్రి ధర్మాన ఆదేశాలతో..కదలిన వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యవర్గం కదంతొక్కింది. 3 వేల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యంపై గళం వినిపిస్తూ రోడ్డెక్కారు. మండుటెండను లెక్క చేయక స్థానిక ఏడు రోడ్ల కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. నమ్మిన ప్రజలను నట్టేట ముంచారని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ఇవాళ తెలుగు దేశం పార్టీ సర్కారు ఏర్పాటై ఏడాదయిన సందర్భంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో చేపట్టి, తమ గొంతుక వినిపించింది. వెన్నుపోటు దినం చేపట్టిన ఈ కార్యక్రమాలతో కార్యకర్తలలో నూతనోత్సాహం తొణికిసలాడింది. మాజీ మంత్రి ధర్మాన ఆదేశాలును అందుకున్న వారంతా.. కదలి వచ్చి ప్రధాన కూడళ్లు అన్నీ జై జగన్ .. జై ధర్మాన,టీడీపీ సర్కార్ పై వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఏ హామీ నెరవేర్చని దౌర్భాగ్య రీతిలో ఉందని పేర్కొంటూ.. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జిల్లా కేంద్రంలో ఉన్న తహశీల్దార్ కు మెమొరాండం సమర్పించారు. ఏడాది కాలంలో లక్ష 50 వేల కోట్లు అప్పు చేయడం తప్ప మరొక్కటి లేనే లేదని, టిడిపి కూటం ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అమలు కాని సూపర్ సిక్స్ హామీలు, దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు, అధికారులపై వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టులు, యదేచ్చగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, ప్రశ్నించే గొంతులను నొక్కుతున్న వైనం, ప్రజలకు టిడిపి కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పై వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రజలను మళ్లీ వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు : మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం సూపర్ 6 పథకాలను ఆశగా చూపి గెలిచి సంవత్సరం రోజులు కావస్తున్న రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ హామీ ని నెరవేర్చక రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించి వినతి పత్రం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో వైఎస్ఆర్సిపి శ్రేణులు నాయకులు భారీ ర్యాలీతో తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. అనంతరం కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన ప్రతి హామీని 99 శాతం అమలు చేశారని, ప్రస్తుతం ఉమ్మడి ప్రభుత్వ హయాంలో సూపర్ 6 పథకాలలో ఏ ఒక్క పథకం అమలు చేయలేదని,తల్లికి వందనం, రైతు భరోసా, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, 50 సంవత్సరములకే పెన్షన్ సదుపాయం, నిరుద్యోగ భృతి, తదితర పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. పై కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.