మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు
21 Nov 2012 4:15 PM
విశాఖపట్టణం:
మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు స్పష్టంచేశారు. విశాఖపట్నంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళమని ప్రజలే ఒత్తిడిచేస్తున్నారని ఆయన చెప్పారు. జగన్ నిజాయితీ, ధైర్యాన్ని చూసి ఎమ్మల్యేలు పార్టీలోకి వస్తున్నారని తెలిపారు.